News
మోదీకి భయపడాల్సిన అవసరం ఆయనకు లేదు
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విభజన తర్వాత ఆదాయం తగ్గిపోతుందని ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అవగాహన కల్పిచేందుకు శుక్రవారం కాకినాడలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి హోదాపై కాంగ్రెస్ అప్పుడు చట్టంలో చేర్చకుండా ఇప్పుడు తమపై విమర్శలు చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు కేసులకు భయపడుతున్నారని ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రధాని మోదీకి భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








